మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మేడ్చల్ జిల్లా షమీర్ పేట తహశీల్దార్ ఆఫీసు ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు వేగంగా ఢీ కొని అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.

Update: 2019-08-12 12:03 GMT

మేడ్చల్ జిల్లా షమీర్ పేట తహశీల్దార్ ఆఫీసు ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు వేగంగా ఢీ కొని అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు ముందు భాగంలో మరో కారు ఎక్కింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించారు.  

Tags:    

Similar News