కరీంనగర్ : కెనాల్ కారు కేసులో మరో కోణం

Update: 2020-03-05 08:14 GMT
కరీంనగర్ జిల్లా కెనాల్ కారు కేసులో మరో కోణం

కరీంనగర్ జిల్లా కెనాల్ కారు కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణ రెడ్డి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సత్యనారాయణ రెడ్డి ఎరువుల దుకాణంలో దొరికిన డైరీలు స్వాధీనం చేసుకున్నారు. తన ఆస్తిని టీటీడి కి అప్పగించాలని డైరీలో రాసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే డైరీలోని రైటింగ్ సత్యనారాయణ రెడ్డి రాశారా లేదా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు. కేసు విచారణలో ఉండడంతో దీనిపై పోలీసులు స్పందించడం లేదు.


Full View


Tags:    

Similar News