Ka Paul: తెలంగాణ సీబీఐ డైరెక్టర్‌ను కలిసిన కేఏ పాల్

Ka Paul: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ చేయాలని కోరిన పాల్

Update: 2024-04-15 10:40 GMT

Ka Paul: తెలంగాణ సీబీఐ డైరెక్టర్‌ను కలిసిన కేఏ పాల్

Ka Paul: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీ వేసే వరకు తన పోరాటం ఆగదన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తెలంగాణ సీబీఐ డైరెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు కేఏ పాల్. కాళేశ్వరంలో 50 కోట్ల అవినీతి జరిగిందని నివేదికలు చెబుతున్నా ఎందుకు సీబీఐ ఎంక్వైరీ వేయడం లేదని ప్రశ్నించారాయన. చీఫ్‌ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు సీఎం రేవంత్‌ లేఖ రాసి సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు

Tags:    

Similar News