TS News: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల కీలక సమావేశం

TS News: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో మీటింగ్

Update: 2024-04-14 16:12 GMT

TS News: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల కీలక సమావేశం

TS News: కాసేపట్లో శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో కాంగ్రెస్ నేతల సమావేశం జరగనున్నది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలోని 14 మంది ఎంపీ అభ్యర్ధులు, నియోజకవర్గ ఇంచార్జీలతో భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

Tags:    

Similar News