ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నూతనంగా నిర్మించిన ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యే లక్ష‌్మారెడ్డి, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రారంభించారు.

Update: 2019-08-22 10:53 GMT

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో నూతనంగా నిర్మించిన ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యే లక్ష‌్మారెడ్డి, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలతో పాటు గీతా కార్మికులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఎక్సైజ్ శాఖ చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్, పోలీసు బృందం పాల్గొన్నారు. 

Tags:    

Similar News