తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ భవనాలను కూల్చొద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే కేబినెట్ నిర్ణయాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని ఎర్రమంజిల్లోని భవనాలను కూల్చివేయొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.