పోలీసుల చేతికి చిక్కిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా
అందరి కళ్ళు కప్పి తిరుగుతున్నఅంతర్రాష్ట్ర దొంగల ముఠా ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కింది.
అందరి కళ్ళు కప్పి తిరుగుతున్నఅంతర్రాష్ట్ర దొంగల ముఠా ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కింది. హైదరాబాద్లో సంచరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ముఠా నుంచి 60 తులాల బంగారం, 2 కిలోల వెండిని ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.