పోలీసుల చేతికి చిక్కిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా

అందరి కళ్ళు కప్పి తిరుగుతున్నఅంతర్రాష్ట్ర దొంగల ముఠా ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కింది.

Update: 2019-10-11 05:32 GMT

అందరి కళ్ళు కప్పి తిరుగుతున్నఅంతర్రాష్ట్ర దొంగల ముఠా ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కింది. హైదరాబాద్‌లో సంచరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మాదాపూర్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ముఠా నుంచి 60 తులాల బంగారం, 2 కిలోల వెండిని ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Tags:    

Similar News