టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Update: 2019-06-27 09:15 GMT

వరల్డ్ కప్‌లో భాగంగా ఓల్డ్‌ట్రాఫర్డ్‌ మైదానంలో భారత్, వెస్టిండీస్‌ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్‌ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌ అవకాశాలకు చేరువకావాలని భావిస్తుండగా.. వెస్టిండీస్‌కు ఈ మ్యాచ్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో ఈ మ్యాచ్‌పై మరింత అంచనాలు పెరిగాయి. 

Tags:    

Similar News