గత కొద్దిరోజులుగా టీంఇండియా కెప్టెన్ కోహ్లి మరియు టీంఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు నడుస్తున్నాయని కథనాలు వచ్చాయి . అయితే అవన్నీ మీడియా సృష్టించిన కథనాలే అని కొట్టిపారేశారు క్రికెట్ పాలకుల కమిటీ అధినేత వినోద్ రాయ్... వారిద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని స్పష్టం చేసారు . దీనిపైన కోహ్లి మరియు రోహిత్ స్పందిస్తే దీనిపైన స్పందిస్తే ఓ క్లారిటీ వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు .