విశా‌ఖ టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం

Update: 2019-10-06 08:28 GMT

విశాఖ టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 203 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీల191 పరుగులకే ఆలౌట్‌ చేసి ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు, రవీంద్ర జడేజా 4వికెట్లు తీశారు. టెస్ట్ సీరిస్‌లో 1-0తో భారత్ ఆధిక్యం సాధించింది. 

Tags:    

Similar News