వెస్టిండీస్ బౌలర్లు రోచ్, అలెన్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో టీమిండియా బ్యాట్స్ మెన్ నిదానంగా ఆడుతున్నారు. కోహ్లీ వేగంగా ఆడే ప్రయత్నం చేస్తుంటే.. ధోనీ నిలకడగా ఆడుతున్నాడు. దీంతో 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 164/4, కోహ్లీ 66 పరుగులతోనూ, ధోనీ 9 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.