India vs Australia, 2nd ODI : స్టీవ్ స్మిత్ అర్ధ శతకం

రాజ్ కోట్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ 52( 50 బంతుల్లో) అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు.

Update: 2020-01-17 14:01 GMT

రాజ్ కోట్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ 52( 50 బంతుల్లో) అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టు 22 ఓవర్లలలో రెండు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ 15 (12) పరుగులు చేసి అవుట్ కాగా, పించ్ 33 (48) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అంతకుముందు టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు 340 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, కోహ్లి, రాహుల్ రాణించారు.  

Tags:    

Similar News