భారత క్రికెట్ కి ధోని ఎంతో చేశాడు... సచిన్

Update: 2019-07-11 11:32 GMT

ప్రపంచ కప్ లో భాగంగా నిన్న న్యూజిలాండ్ జట్టుపై భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది . దీనితో భారత్ కథ సమాప్తం అయింది . దీనితో ఇండియన్ మాజీ కెప్టెన్ ధోని పై రిటైర్మెంట్ కావాలనే వాదనలు ఉపు అందుకున్నాయి . అయితే దీనిపైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్పందించాడు .. రిటైర్మెంట్ అనేది ధోని వ్యక్తిగత నిర్ణయం. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో అతడి నిర్ణయాన్ని గౌరవించాలి. రిటైర్మెంట్‌పై రూమర్లు చేయకుండా టీమిండియాకు అతడు చేసిన సేవలను గౌరవించాలి. భారత క్రికెట్ అతడు ఎంతో చేశాడు. రిటైర్మెంట్‌పై నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో అతడికే వదిలేయండి" అని అన్నాడు.

Tags:    

Similar News