భారత్ కి షాక్ .. రోహిత్ అవుట్

Update: 2020-01-26 08:51 GMT

133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ (8) అవుట్ అయ్యాడు. రెండు ఫోర్లు కొట్టి మంచి దూకుడు మీదా ఉన్న రోహిత్ సౌదీ బౌలింగ్ లో షాట్ ఆడబోయి టేలర్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం భారత జట్టు 2 ఒవర్లకి గాను ఒక వికెట్ నష్టానికి 13 పరుగులతో ఉంది. రాహుల్, కోహ్లి క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు న్యూజిలాండ్‌ జట్టు 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.   

Tags:    

Similar News