జేడెజా ని ఓదార్చడం మా వల్ల కాలేదు .. రీవాబా

Update: 2019-07-14 12:07 GMT

ప్రపంచ కప్ లో భాగంగా న్యుజిలాండ్ జట్టుతో జరిగిన సెమిస్ మ్యాచ్ లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే.. అయితే ఈ మ్యాచ్ లో రవీంద్ర జేడెజా 59 బంతుల్లో 77 పరుగులు చేసి చివరి వరకు జట్టు విజయం కోసం పోరాడాడు .. కానీ ఓ భారీ షాట్ కి ప్రయత్నించి అతను అవుట్ అయ్యాడు .. అయితే మ్యాచ్ ఓటమి తరవాత అతను చాలా బాధపడ్డాడని అతన్ని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదని అతని భార్య రీవాబా చెప్పుకొచ్చారు .. నేను అవుట్ కాకుంటే మ్యాచ్ ని గెలిపించే వాడిని అని జేడెజా అన్నట్లు రివబా తెలిపారు .. 

Tags:    

Similar News