ఏపీ గవర్నర్‌ను కలిసిన పీవీ సింధు

Update: 2019-09-13 15:32 GMT

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ పీవీ సింధు.. ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్‌ని కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ సింధును శాలువాతో సత్కరించారు. సింధూ తనకు దక్కిన బంగారు పతకాన్ని గవర్నర్ కు చూపించినారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ మీ ఆశీర్వాదంతో దేశానికి మరిన్ని పథకాలు తెస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో సింధు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.

Tags:    

Similar News