ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్లో ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. కాగా శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో రెండు మార్పులు చేసినట్లు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. యుజువేంద్ర చాహల్, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చి.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాకు అవకాశమిచ్చినట్లు వివరించాడు.
భారత జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్శర్మ, విరాట్కోహ్లీ(కెప్టెన్), రిషభ్పంత్, ఎంఎస్ ధోనీ, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్బుమ్రా,
శ్రీలంక జట్టు: దిముత్ కరుణరత్నే(కెప్టెన్), కుశాల్పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్,థిసారా పెరీరా, లాహిరు తిరుమన్నె, ఏంజిలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వ, ఇసురు ఉదాన, కసున్ రజిత, లసిత్మలింగ
Our Playing XI for today's game. Jadeja and Kuldeep come in in place of Chahal and Shami. pic.twitter.com/MeffE5VKMZ
— BCCI (@BCCI) July 6, 2019