టీమిండియా తడబాటు.. రాహుల్ అవుట్!

Update: 2019-06-30 13:30 GMT

338 పరుగుల విజయలక్ష్యం ముందున్న వేళ టీమిండియా మూడో ఓవర్లోనే ఓపెనర్ రాహుల్ వికెట్ కోల్పోయింది. వోక్స్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు రాహుల్. ఇపుడు భారం రోహిత్ శర్మ, కోహ్లీ ల మీదే ఉంది. రోహిత్ శర్మ ఆరు బంతులాడి 8 పరుగులు చేశాడు. కోహ్లీయే ఇంకా ఖాతా తెరవలేదు. టీమిండియా మూడు ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. 

Tags:    

Similar News