ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్లో టాస్ కాయిన్ ఎంత ధరకు అమ్ముడు పోయిందో తెలుసా ?

Update: 2019-07-12 14:55 GMT

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం ఈ రెండు దేశాల్లోనే కాదు ప్రపంచ దేశాలన్ని ఎంతో ఇంట్రెస్ట్ తో మ్యాచ్ ని చూస్తాయి .. అయితే తాజాగా ఈ ప్రపంచ కప్ లో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది . అయితే ఈ మ్యాచ్ లో వాడిన టాస్ కాయిన్ , బాల్ , స్కోర్ షీట్ లను వేలం వేయగా అవి అనడరు ఆశ్చర్య పోయే రేట్స్ కి అమ్ముడుపోయాయి ..ముఖ్యంగా ఈ మ్యాచ్ లో వాడినా కాయిన్ ని రూపాయలు లక్ష ( 1450) డాలర్లకు కొనుగోలు చేసారు ..దీనితో చెప్పకుండానే తెలిసిపోతుంది . ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ జనాలు చూపిస్తున్నారో... 

Tags:    

Similar News