కోహ్లి నిర్ణయం మ్యాచ్ ని దెబ్బతీసింది..

Update: 2019-07-11 08:58 GMT

నిన్న జరిగిన మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది .. దీనితో భారత్ టోర్నీ నుండి నిష్క్రమించింది .. అయితే ఇప్పుడు భారత్ ఓటమికి గల కారణాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా వివరిస్తున్నారు . భారత్ ఓటమికి గల కారణాన్ని భారత మాజీ క్రికెటర్లు లక్ష్మణ్ మరియు గంగూలీ మాత్రం కోహ్లి నిర్ణయమే మ్యాచ్ ని దెబ్బ తీసిందని అంటున్నారు. ధోని ని ఏడో స్థానంలో పంపడం దారుణమని అన్నారు . దినేష్ కార్తీక్ ప్లేస్ లో ధోని వెళ్లి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు .. 

Tags:    

Similar News