20 ఓవర్లు ఆడిస్తే టీమిండియా లక్ష్యం ఇదే ..

Update: 2019-07-09 15:47 GMT

మాంచెస్టర్‌ :- వర్షం ఇంకా తగ్గలేదు. ఓవర్లు కుదించి 20 ఓవర్లు ఆడిస్తే టీమిండియా లక్ష్యం 148 గా ఉంటుంది. అయితే భారత కాలమానం ప్రకారం భారత్ లక్ష్య ఛేదన రాత్రి 12 తర్వాత ఆరంభమవుతుంది. ఫలితం కోసం భారత్‌ 20 ఓవర్లు ఆడాలి. అందుకు వీలైతే ఫలితం నేడే తేలుతుంది. లేదంటే రేపు ఆట కొనసాగుతుంది. అప్పటికీ ఫలితం రాకుంటే భారత్‌ నేరుగా ఫైనల్‌ చేరుతుంది... బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 46.1వ ఓవర్లు ఆడి 211 పరుగులు చేసి ఐదు వికెట్లను కోల్పోయింది ..  

Tags:    

Similar News