భారత్ - సౌత్ఆఫ్రికా తొలి టి20 మ్యాచ్ రద్దు

Update: 2019-09-15 15:16 GMT

సౌత్ఆఫ్రికా మరియు భారత్ మధ్య ధర్మశాలలో జరగాల్సిన మొదటి టి20 మ్యాచ్ రద్దు రద్దు అయింది. మధ్యాహ్నం నుండి వర్షం పడుతుండడంతో మైదానం మొత్తం నీరుతో నిండిపోయింది. దీనితో అంపైర్లు మ్యాచ్ ని రద్దు చేస్తునట్టు ప్రకటించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఈ నెల 18న చండీగఢ్ లో జరగనుంది.



Tags:    

Similar News