దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చేందుకు కృషి చేస్తా-పీవీ సింధూ

Update: 2019-09-13 14:39 GMT

దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. గోల్డ్‌మోడల్‌తో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. స్పోర్ట్స్‌ ఆధారిటి ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్మీయ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న సింధూ కష్టపడితే సక్సెస్‌ వస్తుందని.... నాలాంటి సింధూలు ఎంతోమంది పైకి రావాలన్నారు. ఒలంపిక్స్‌లో సింధూ గోల్డ్‌ సాధించాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలన్నారు. 

Full View

Tags:    

Similar News