India vs Australia, 2nd ODI : మనీష్ పాండే అద్భుతమైన క్యాచ్ ... డేవిడ్ వార్నర్ ఔట్
341 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్
341 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ 15 (12)అవుట్ అయ్యాడు. భారత బౌలర్ మహ్మద్ షమీ వేసిన మూడో ఓవర్లో రెండో బంతికి భారీ షాట్ ఆడబోయిన వార్నర్ మనిష్ పాండేకి చిక్కాడు. దీనితో ఆసీస్ కీలక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్ అయిదు ఓవర్లకి గాను ఒక వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. స్మిత్ 2(5) , పించ్ 6(17) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.