వర్షం కారణంగా నిలిచిపోయిన భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. మంగళవారం నాటి ఇన్నింగ్సులో 46.1 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి కివీస్ 211 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్, టామ్ లాథమ్ ఉన్నారు.
వర్షం కారణంగా నిలిచిపోయిన భారత్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. మంగళవారం నాటి ఇన్నింగ్సులో 46.1 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి కివీస్ 211 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్, టామ్ లాథమ్ ఉన్నారు.