Mamata Banerjee: బెంగాల్లో బీజేపీని ఒంటిరిగానే ఎదుర్కొంటాం
Mamata Banerjee: ఇండియా కూటమిలో ఉన్నా.. రాహుల్ యాత్రపై మాకు సమాచారం లేదు
Mamata Banerjee: వచ్చే సార్వత్రిక ఎన్నికలపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమత బెనర్జీ కీలక ప్రకటన చేశారు. కూటమితో కాకుండా పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మమత బెనర్జీ చెప్పారు.బీజేపీని ఒంటరిగానే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పొత్తులపై కాంగ్రెస్తో చర్చించలేదన్నారు. కూటమిలో ఉన్నా కూడా తమకు రాహుల్ యాత్రపై ఎలాంటి సమాచారం లేదని మమత బెనర్జీ పేర్కొన్నారు.