హిమాచల్ ప్రదేశ్ లో దారుణం జరిగింది ..అందరు చూస్తుండగానే మూడంతస్తుల భవనం కుప్ప కూలింది . అయితే ఈ శిథిలాల కింద 37 మంది చిక్కుకున్నట్లు తెలుస్తుంది . ఇందులో ముప్పై మంది జవాన్లు ఉన్నట్టు తెలుస్తుంది . వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్లు 21 మందిని బయటకు తీశాయి. ప్రమాదంలో ఇద్దరు చనిపోగా గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో గత కొద్ది రోజుల నుండి భారీ వర్షాలు రావడం వల్లే ఈ సంఘటన జరిగిందని సమాచారం..
#HimachalPradesh: The building that collapsed in Kumarhatti was a 'Dhaba'. 30 Army men & 7 civilians were present at the spot. 18 Army men & 5 civilian rescued. 2 bodies recovered. 14 feared trapped; rescue operations continue pic.twitter.com/6L3EvfELt9
— ANI (@ANI) July 14, 2019