మే31 వరకు లాక్ డౌన్ ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయాన్నీ కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయాన్నీ కేంద్ర హోం శాఖ ప్రకటించింది. దీనితో దేశవ్యాప్తంగా మరో 14 రోజుల పాటు లాక్ డౌన్ నడవనుంది.. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపులు పై మార్గదర్శకాలను కేంద్ర కాసేపట్లో విడుదల చేయాల్సి ఉంది. ఇక ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు లాక్ డౌన్ ని పోడిగించాయి