భూటన్ చేరుకున్న ప్రధాని మోడీ..రెండు దేశాల మధ్య పది ఒప్పందాలపై సంతకాలు

Update: 2019-08-17 07:25 GMT

భూటన్ చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి ఘనస్వాగతం లభించింది. పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మోడీకి ఆ దేశ ప్రధాని లోటే షేరింగ్‌ స్వాగతం పలికారు. ఆ తర్వాత మోడీ సైనిక స్వాగతం అందుకున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం పర్యటిస్తున్న మోడీ పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నాయి. రెండు దేశాల మధ్య పది ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. మరో ఐదు కొత్త ప్రతిపాదనలపై కీలక చర్చలు జరుపనున్నట్లు సమాచారం.


 

Tags:    

Similar News