రాజకీయం కోసం నేను ఆ పర్యటన చేయలేదు .. మన్ కి బాత్ లో మోడీ ..

Update: 2019-06-30 07:21 GMT

రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ మొదటిసారి మన్ కి బాత్ లో ప్రసగించారు .. తన అభిప్రాయాలను ఇందులో పంచుకున్నారు మోడీ .. దేశంలో ఎన్నికలు విజయవంతంగా ముగిసాయని ప్రజాసామ్యం పై ఉన్న నమ్మకాన్ని ఈ ఎన్నికలు బయటపెట్టాయని అన్నారు .. 61 కోట్ల మంది ఓటు వేయడం నిజంగా చాలా ఆనందంగా ఉందని అన్నారు మోడీ .. ఇక దేశంలో నీటిని పొడుపు చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు . ఇక దేశ ఎన్నికలకు ముందు మోడీ కేదరనాద్ యాత్ర చేసిన సంగతి తెలిసిందే ..అయితే ఈ పర్యటన తనలో అంతర్గత శక్తిని నిద్ర లేపిందని రాజకీయల కోసం నేను అ పర్యటన చేయలేదని మోడీ చెప్పుకొచ్చారు .. నరేంద్ర మోడీ యప్ లో పుస్తకాలూ ఉన్నాయని అవి చదవాలని మోడీ కోరారు .. 


Similar News