కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మరణం అందరిని కలిచివేసింది . రాజకీయ నాయకురాలుగా మాత్రమే కాకుండా మంచి మనసున్న మనిషిగా ఆమె పేరును సంపాదించుకున్నారు . ఆమెను కడసారిగా చూసేందుకు చాలా మంది నేతలు వచ్చారు . ఎండీహెచ్ వ్యవస్థాపకులు మహశయ్ ధరమ్పాల్ గులాటీ సుష్మాస్వరాజ్ భౌతిక గాయాన్ని చూసి తట్టుకోలేకపోయారు . చిన్నపిల్లాడిలాగా ఏడిచారు . ఆయనని ఆపడం ఎవరి తరం కాలేదు . దీనితో అక్కడున్న వారు కూడా కంటితడి పెట్టుకున్నారు.
Delhi: Mahashay Dharampal Gulati, the owner of MDH spice company, gets emotional after paying tribute to former External Affairs Minister #SushmaSwaraj. pic.twitter.com/7uqkS3jPxy
— ANI (@ANI) August 7, 2019