సుష్మాస్వరాజ్ భౌతికగాయం దగ్గర చిన్న పిల్లాడిలా రోదించిన గులాటీ ..

Update: 2019-08-07 11:55 GMT

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మరణం అందరిని కలిచివేసింది . రాజకీయ నాయకురాలుగా మాత్రమే కాకుండా మంచి మనసున్న మనిషిగా ఆమె పేరును సంపాదించుకున్నారు . ఆమెను కడసారిగా చూసేందుకు చాలా మంది నేతలు వచ్చారు . ఎండీహెచ్ వ్యవస్థాపకులు మహశయ్ ధరమ్‌పాల్ గులాటీ సుష్మాస్వరాజ్ భౌతిక గాయాన్ని చూసి తట్టుకోలేకపోయారు . చిన్నపిల్లాడిలాగా ఏడిచారు . ఆయనని ఆపడం ఎవరి తరం కాలేదు . దీనితో అక్కడున్న వారు కూడా కంటితడి పెట్టుకున్నారు.


Tags:    

Similar News