జాతిపీత మహాత్మాగాంధీ 150 వ జన్మదిన వేడుకలని దేశం మొత్తం చాలా గొప్పగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా రూ.150 నాణేన్ని విడుదల చేసారు ప్రధాని మోడీ.. గుజరాత్లోని సబర్మతి నదీ ఒడ్డున జరిగిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో 150 రూపాయల నాణేన్ని విడుదల చేశారు.. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడితో పాటు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ పలువురు మంత్రులు పలువురు మంత్రులు పాల్గొన్నారు..
Ahmedabad: Prime Minister Narendra Modi releases commemorative Rs 150 coins, on the occasion of Mahatma Gandhi's 150th birth anniversary. #GandhiAt150 pic.twitter.com/JAvNpeUcjX
— ANI (@ANI) October 2, 2019