రూ.150 నాణేన్ని విడుదల చేసిన మోదీ...

Update: 2019-10-02 15:17 GMT

జాతిపీత మహాత్మాగాంధీ 150 వ జన్మదిన వేడుకలని దేశం మొత్తం చాలా గొప్పగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా రూ.150 నాణేన్ని విడుదల చేసారు ప్రధాని మోడీ.. గుజరాత్‌లోని సబర్మతి నదీ ఒడ్డున జరిగిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో 150 రూపాయల నాణేన్ని విడుదల చేశారు.. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడితో పాటు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ పలువురు మంత్రులు పలువురు మంత్రులు పాల్గొన్నారు.. 



Tags:    

Similar News