ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ....

Update: 2019-08-25 12:42 GMT

బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి(85) ఆసుపత్రిలో చేరారు ... ఆయన నివాసం అయిన కాన్పూర్ లో అస్వస్థకు గురి కాగా ఆయనని రీజెన్సీ ఆసుపత్రికి తరలించారు . ప్రస్తుతం ఆయనకి చికిత్స అందిస్తున్నారు . మురళీ మనోహర్ జోషి బీజేపీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు . అయన అనారోగ్యంగా ఉండడం చేత గతఎన్నికలకు దూరంగా ఉన్నారు . అయన త్వరగా కోలుకోవాలని బీజేపీ నేతలు,కార్యకర్తలు ఆశిస్తున్నారు . 

Tags:    

Similar News