కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో హైడ్రామా

Update: 2019-07-06 09:33 GMT

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో హైడ్రామా కొనసాగుతోంది. రాజీనామాకు సిద్ధపడ్డ 15మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించేందుకు స్పీకర్ ఆఫీసుకు వెళ్లారు. అయితే, అక్కడ స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యేలు అక్కడే స్పీకర్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు, పరిస్థితి చక్కదిద్దేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. రాజీనామా చేయనున్న ఎమ్మెల్యేలను బుజ్జగించే పని మొదలుపెట్టారు.  

Tags:    

Similar News