సైనికుల కాళ్ళు మొక్కిన వరద భాదితురాలు ...

Update: 2019-08-10 13:52 GMT

ఆపదలో అదుకున్నావారు దేవుడితో సమానమని అంటారు పెద్దలు .. అ మాటలను నమ్మిన ఓ మహిళా తమ ప్రాణాలను కాపాడిన జవాన్లకు దండం పెట్టింది . ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. నీటిలో చిక్కుకుపోయిన వారిని రక్షించినందుకు గాను వారి కాళ్లను మనస్పూర్తిగా నమస్కరించింది ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది .  

Tags:    

Similar News