మరోసారి బరితెగించిన పాక్ ... ఓ జవాన్ మృతి
పాక్ మరోసారి బరితెగించింది . జమ్మూ కశ్మీర్లోని వాస్తవాధీన రేఖ వెంబడి జరిగిన కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన లాన్స్ నాయక్ సందీప్ థాపా (35) అమరుడయ్యారు.
పాక్ మరోసారి బరితెగించింది . జమ్మూ కశ్మీర్లోని వాస్తవాధీన రేఖ వెంబడి జరిగిన కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన లాన్స్ నాయక్ సందీప్ థాపా (35) అమరుడయ్యారు. సందీప్ థాపా స్వస్థలం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్.పాక్ కాల్పుల్లో భాగంగా అతను చనిపోయాడు .. అయితే ఇది జరిగిన రెండు రోజుల ముందు భారత సైన్యం పాకిస్థాన్ లోని నలుగురు రేంజర్లుని హతమార్చింది . అయితే దీనిని లక్ష్యంగా చేసుకునే పాక్ ఈ కాల్పులకు దిగినట్టు తెలుస్తుంది . పాక్ దాడిని భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయి ..