బీజేపీ నేత మరియు మాజీ ఆర్ధిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారు . గతకొద్దికాలంగా క్యాన్సర్ తో భాదపడుతున్న అయన ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు. అయితే అయన ఇప్పటివరకు మనకి ఓ రాజకీయ నాయకుడిగా మరియు న్యాయవాదిగా మాత్రమే తెలుసు .. కానీ అయనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం .. 2014 కి ముందు అంటే 1999 నుంచి 2013 వరకు అరుణ్ జైట్లీ డీడీసీఏ ప్రెసిడెంట్గా సేవలు అందించారు. అ టైంలో ఢిల్లీ నుండి చాలా మంది ప్రతిభ వంతులైన క్రికెటర్లు భారత జట్టులో స్థానం దక్కించుకున్నారు . ముఖ్యంగా ఇందులో వీరేంద్ర సెహ్వాగ్ ప్రముఖుడు .. అయన మరణంపై వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు . అయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు . సెహ్వాగ్ మాత్రమే కాదు "విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, శిఖర్ ధావన్" లాంటి ఎందరో ఆటగాళ్ళని అరుణ్ జైట్లీ ప్రోత్సహించారు ...
Pained at the passing away of #ArunJaitley ji. Apart from having served greatly in public life , he played a huge role in many players from Delhi getting an opportunity to represent India. There was a time when not many players from Delhi got a chance at the highest level ..cont
— Virender Sehwag (@virendersehwag) August 24, 2019