మరింత క్షీణించిన అరుణ్ జైట్లీ ఆరోగ్యం..కాసేపట్లో ఎయిమ్స్కు రానున్న ప్రధాని మోడీ
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఎయిమ్స్కు ప్రధాని మోడీ రానున్నారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఎయిమ్స్ కు రాజ్ నాథ్ సింగ్, సృతి ఇరానీ చేరుకున్నారు.