ఢిల్లీలో ముగిసిన అఖిలపక్ష సమావేశం

Update: 2019-06-19 14:10 GMT

ఢిల్లీలో జమిలి ఎన్నికలపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. సుమారు 4 గంటల పాటు సాగిన సమావేశానికి మొత్తం 40 పార్టీలను ఆహ్వానిస్తే 24 పార్టీలు హాజరయ్యాయి. సగానికి పైగా పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపాయి. ఇందులో టీఆర్ఎస్, వైసీపీ కూడా ఉన్నాయి. అయితే ఎంఐఎం, సీపీఐ, సీపీఎం మాత్రం జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి. భేటీకి కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, టీఎంసీ, డీఎంకే దూరంగా ఉన్నాయి. 

Tags:    

Similar News