ఆంజనేయస్వామిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌..

సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసుకున్న వైసీపీ అధినేత జగన్ శ్రీవారి మొక్కు చెల్లించుకోవడానికి కాలిబాటన గురువారం తిరుపతికి చేరుకున్నా రు.

Update: 2019-01-10 10:41 GMT

సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసుకున్న వైసీపీ అధినేత జగన్ శ్రీవారి మొక్కు చెల్లించుకోవడానికి కాలిబాటన గురువారం తిరుపతికి చేరుకున్నా రు. పద్మావతి అతిథి గృహం నుంచి వాహనంలో అలిపిరి పాదాల వరకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి నడక దారిన తిరుమలకు బయలుదేరారు. అడుగడుగునా భక్తులకు అభివాదం చేస్తూ క్రమంలో కార్యకర్తలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. మార్గమధ్యలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంజనేయస్వామిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టారు. 

Similar News