ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 7 స్థానాల్లో వైసీపీ, 3 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.