మరో రెండు వికెట్లు కోల్పోయిన విండీస్
భారత బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. వెస్టిండీస్ టూర్ లో భాగంగా తోలి టీ 20 మ్యాచ్ ఆడుతున్న టీమిండియా విండీస్ ను తెరుకోనివ్వడం . ఆరు ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న విండీస్ జట్టును కెప్టెన్ చార్లెస్ బ్రెత్ వైట్, పోలార్డ్లు ఆడుకోవడానికి ప్రయత్నించారు.
రాజకీయల నుండి తప్పుకునే ఆలోచనలో ఉన్నాను : కుమారస్వామి...
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మరియు జేడియస్ నాయకుడు హెచ్డి కుమారస్వామి సంచలన వాఖ్యలు చేసారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నానని అన్నారు. తాను రాజకీయాలకు అనుకోకుండా వచ్చానని మరియు అనుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకొచ్చారు.
మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు
హైకోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. యరపతినేని సహా మొత్తం 12 మందిపై కేసులు నమోదయ్యాయి.
శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులకు కేటీఆర్ భరోసా
శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. జమ్ముకశ్మీర్ కర్ఫ్యూ పై శ్రీనగర్ నిట్ క్యాంపస్లో చదువుతున్న తెలుగు విద్యార్థులు కేటీఆర్ సహాయం కోరారు.
దేవదాస్ కనకాల అంత్యక్రియలు పూర్తి ...
ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మహాప్రస్థానంలో ఆయన తనయుడు రాజీవ్ కనకాల అంత్యక్రియలు పూర్తి చేసారు.