ఇవాళ అఖిల పక్ష భేటీకి పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం..

Update: 2019-06-16 02:57 GMT

నేడు పార్లమెంట్ ఉభయ సభలలోని అన్ని పక్షాల నేతలతో ప్రభుత్వం సమావేశం కానుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు మోడీ ప్రభుత్వం సమాయత్తమౌతోంది. ఈ నేపథ్యంలో సమావేశాల నిర్వహణపై అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అఖిల పక్ష భేటీ జరగనుంది. అలాగే మధ్యాహ్నం బీజేపీ ఎగ్జిక్యూటివ్ సమావేశం, అనంతరం ఎన్డీఏ నాయకుల సమావేశం జరగుతుంది.

Tags:    

Similar News