ఇవాళ్టి నుంచి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మొత్తం 3 దశల్లో నిర్వహించతలపెట్టిన ఎన్నికల్లో ఇవాళ్టి నుంచి తొలిదశ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిదశల పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించనున్నారు.

Update: 2019-01-07 06:30 GMT
panchayat elections

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మొత్తం 3 దశల్లో నిర్వహించతలపెట్టిన ఎన్నికల్లో ఇవాళ్టి నుంచి తొలిదశ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిదశల పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మొత్తం 4 వేల 480 గ్రామాల్లో ఎన్నికల కోసం ఈ నెల 9 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 10 వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల లిస్టును ప్రకటిస్తారు. 21 న తొలిదశ పంచాయతీ ఎన్నిలను నిర్వహించారు.  

Similar News