తెలంగాణా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ టీఆర్ఎస్ కి ఈ సారి గట్టి షాకే ఇచ్చాయి .. మొత్తం టీఆర్ఎస్ తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది . గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి రెండు స్థానాలు తగ్గాయి .. ఇక కాంగ్రెస్ మూడు స్థానాల్లో బీజేపి నాలుగు స్థానాల్లో విజయకేతనం ఎగరవేసాయి .. ఎప్పటిలాగే ఎంఐఎం తన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది ..
తెలంగాణ ఎంపీలుగా గెలుపొందిన అభ్యర్ధులు వీరే.
1 మెదక్:- కొత్త ప్రభాకర్ రెడ్డి…టీఆర్ఎస్
2 వరంగల్:- పసునూరి దయాకర్ …. టీఆర్ఎస్
3 ఖమ్మం:- నామ నాగేశ్వర్ రావు…టీఆర్ఎస్
4 జహీరాబాద్:- బిబి పాటిల్ …. టీఆర్ఎస్
6 మహబూబ్ బాద్:- మాలోత్ కవిత ….టీఆర్ఎస్
7 నాగర్ కర్నూల్:- రాములు ….టీఆర్ఎస్
8 పెద్దపల్లి:- B వెంకటేష్ …. టీఆర్ఎస్
9 చేవెళ్ల:- రంజిత్ రెడ్డి…టీఆర్ఎస్
10 హైదరాబాద్ :- అసదుద్దీన్ ఒవైసీ …ఎంఐఎం
11 సికింద్రాబాద్:- కిషన్ రెడ్డి …బీజేపీ
12 ఆదిలాబాద్ :- సోయం బాబురావు …బీజేపీ
13 కరీంనగర్:- బండి సంజయ్ …బీజేపీ
14 నిజామాబాద్ :- అరవింద్ ధర్మపురి …బీజేపీ
15 భువనగిరి:- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ….కాంగ్రెస్
16 నల్గొండ:- ఉత్తమ్ కుమార్ …కాంగ్రెస్
17 మల్కాజిగిరి :- రేవంత్ రెడ్డి …కాంగ్రెస్