బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం, జీవీఎల్ నర్సింహా రావుపై ఓ వ్యక్తి షూతో దాడి చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో చోటుచేసుకున్నది. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి తన షూను ఎంపీ నర్సింహారావుపై విసిరేశాడు. అక్కడ ఉన్న మరో వ్యక్తి షూ విసిరిన వ్యక్తిని బయటకు తీసుకువెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
#WATCH Delhi: Shoe hurled at BJP MP GVL Narasimha Rao during a press conference at BJP HQs .More details awaited pic.twitter.com/7WKBWbGL3r
— ANI (@ANI) April 18, 2019