1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం

Update: 2019-05-10 08:49 GMT

తెలంగాణలో రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా కొనసాగుతొంది. సాయంత్రం ఐదు గంటల పోలింగ్ ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. మొత్తం 1850 ఎంపీటీసీ, 179 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. ఇక మధ్యాహ్నం 1 వరకు వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.

నాగర్‌కర్నూల్ 57.39%

నల్లగొండ 62.21.

సూర్యపేట 66.54 .

భద్రాద్రి కొత్తగూడెం 65.09 .

కామారెడ్డి 64.95.

ఖమ్మం 60.25 శాతం.

రంగారెడ్డి-64.29 శాతం.

యాదాద్రి భువనగిరి 61.63.

జనగామ 58.32.

మహబూబాబాద్ 58.81.

ఆదిలాబాద్ 56.50.

వనపర్తి 52.37 శాతలుగా పోలింగ్ నమోదైంది.

Similar News