ప్రియాంక రాక.. ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు..

ఎన్నికల వేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రావడంపై పార్టీ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2019-01-23 10:48 GMT

ఎన్నికల వేళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రావడంపై పార్టీ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ రావడంతో ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ అన్నారు. ప్రియాంక రాకతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని సచిన్ పైలట్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభిమానులు దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.   

Similar News