ఇండియా వెస్టిండిస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ అవుట్ నిజమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. షాయ్ హాప్ వేసిన ఐదో ఒవర్లోని చివరి బంతికి రోహిత్ అవుట్ అయిన సంగతి తెలిసిందే .. మొదటగా దీనిని ఎంపైర్ అవుట్ కింద ఇవ్వలేదు కానీ విండిస్ బౌలర్లు రివ్యూ కోరడంతో రివ్యూ లో అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ కనిపించడంతో థర్డ్ ఎంపైర్ దానిని అవుట్ గా భావించడంతో రోహిత్ వెనుదిరిగాడు .. కానీ అది బ్యాట్ కి తాకిందా లేకా ప్యాడ్ కి తాకిందా అన్నది చూడకుండానే ఎంపైర్ మైకిల్ గవుఫ్ అవుట్ ఇచ్చాడు ..
వాస్తవానికి బంతి బ్యాట్ కి మరియు ప్యాడ్ కి మధ్యలో నుండి వెళ్లి వికెట్ కీపర్ చేతిలో పడింది .. దానిని సరిగ్గా గుర్తించని థర్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వడంతో ఫాన్స్ ఫైర్ అవుత్నారు .. స్లో మోషన్ లో చూస్తే ఫలితం మరోలా వచ్చేదని అంటున్నారు .. దీనిని ఐసిసి ఇన్వెస్టిగేషన్ చేయాలనీ తప్పుడు నిర్ణయాలని ఇస్తున్నా ఎంపైర్ ల పైన చర్యలు తీసుకోవాలని డిమాడ్ చేస్తున్నారు .. థర్డ్ ఎంపైర్ విక్కిపిడియా ఓపెన్ చేసి తమ కసి తిర్చుకుంటున్నారు రోహిత్ అభిమానులు ..
On field umpires make mistakes, understandable. But how can 3rd Umpires make such mistakes. Why doesn't ICC fine umpires for poor decisions? 🤬😒😏 #RohitSharma #INDvWI #INDvsWI pic.twitter.com/zZWHv7ZnJj
— Sir Jadeja fan (@SirJadeja) June 27, 2019
Look at the shadow...
— Saikumar Kundeti (@saikundeti) June 27, 2019
3rd umpire in so much hurry !! Should have analysed in all possible angles before the decision. Poor Umpiring continues in #WC2019 #RohitSharma pic.twitter.com/MaBIgFf9Ox