ప్రచారంలో కాంగ్రెస్ న్యూ స్ట్రాటజీ...జలమార్గం ద్వారా ప్రియాంక క్యాంపెయిన్

Update: 2019-03-18 05:22 GMT

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ గంగానదిపై పడవ ప్రయాణం చేయనున్నారు. రెండురోజులపాటు సాగే ఈ ప్రచారం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మోటర్ బోట్ లో ప్రయాగ్ రాజ్, మీర్జాపూర్, భదోహీ, వారణాసి నియోజకవర్గాల గుండా 110-112 కి.మీ. ప్రయాణించనున్నారు.దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక నాయకురాలు నదీమార్గం మీదుగా ఓటర్లను కలువనున్నారు.

Similar News